సినీ యుగ్ ఫిల్మ్ డైరెక్టర్ కరీం మొరానీకి బెయిల్ నిరాకరణ

మొరానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా, సాధారణంగా ఉందని ముంబై జెజె ఆస్పత్రి కార్జియోలజీ, న్యూరో సర్జరీ శాఖ నివేదిక ఇచ్చింది. మొరానీ ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ తమ ముందు హాజరు కావాలని మే 24వ తేదీన కోర్టు ఆదేశించింది. బెయిల్ నిరాకరణను హైకోర్టులో సవాల్ చేస్తామని కరీం మొరానీ సోదరుడు మొహమ్మద్ మొరానీ చెప్పారు. డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళికి 20 శాతం వాటా ఉన్న కలైంగర్ టీవీ చానెల్కు 200 కోట్ల రూపాయలను డిబి రియాల్టీ నుంచి బదలాయించడంలో కరీం మొరానీ సహకరించాడని సిబిఐ ఆరోపించింది. అందుకు గాను అతను ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు కూడా ఆరోపించింది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications