అనంతపురం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు నేత వైయస్ జగన్ ఓదార్పు
ఓదార్పు యాత్ర కోసం జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. వైఎస్ మరణవార్త తట్టుకోలేక జిల్లాలో 15 మంది ప్రాణత్యాగం చేశారన్నారు. వారి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసి ఓదారుస్తారని ఆమె వివరించారు. జగన్ ఇటీవల విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే.
Comments
English summary
YSR Congress party president YS Jagan to take up Odarpu yatra in Anantapur district.
Story first published: Thursday, June 9, 2011, 14:25 [IST]