నోకియాని ఎవ్వరికీ అమ్మడం లేదు: సిఈవో స్టీఫెన్ ఈలాప్

నోకియా డ్యూయెల్ సిమ్ ఫోన్లను ఎపి మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని పూర్తిగా భారత్లో తయారు చేశామని, నోకియా సి2-00, నోకియా ఎక్స్1-01 ఫోన్లు అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకుంటాయని భావిస్తున్నామని సంస్థ రీజనల్ జనరల్ మేనేజర్ టిఎస్ సుధీర్ వ్యాఖ్యానించారు. ఈ ఫోన్లలో నోకియా మనీ అప్లికేషన్ను ముందుగానే లోడ్ చేసి ఉంచామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులోని ఎంట్రీ లెవల్ డ్యూయెల్ సిమ్ మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఎన్నో విశిష్ఠతలు వీటిల్లో ఉన్నాయని తెలిపారు. 32 గిగాబైట్ల వరకూ ఎక్స్పాండబుల్ మెమొరీ సామర్థ్యమున్న సి2-00 ధర 2,500 రూపాయలుగా, 16 జిబి వరకూ పెంచుకోతగ్గ మెమొరీ ఉన్న ఎక్స్1-01 ధర 1,950 రూపాయలని వివరించారు. వీటిని చెన్నైలోని ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్టు తెలిపారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications