వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నోకియాని ఎవ్వరికీ అమ్మడం లేదు: సిఈవో స్టీఫెన్ ఈలాప్
నోకియా డ్యూయెల్ సిమ్ ఫోన్లను ఎపి మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని పూర్తిగా భారత్లో తయారు చేశామని, నోకియా సి2-00, నోకియా ఎక్స్1-01 ఫోన్లు అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకుంటాయని భావిస్తున్నామని సంస్థ రీజనల్ జనరల్ మేనేజర్ టిఎస్ సుధీర్ వ్యాఖ్యానించారు. ఈ ఫోన్లలో నోకియా మనీ అప్లికేషన్ను ముందుగానే లోడ్ చేసి ఉంచామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులోని ఎంట్రీ లెవల్ డ్యూయెల్ సిమ్ మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఎన్నో విశిష్ఠతలు వీటిల్లో ఉన్నాయని తెలిపారు. 32 గిగాబైట్ల వరకూ ఎక్స్పాండబుల్ మెమొరీ సామర్థ్యమున్న సి2-00 ధర 2,500 రూపాయలుగా, 16 జిబి వరకూ పెంచుకోతగ్గ మెమొరీ ఉన్న ఎక్స్1-01 ధర 1,950 రూపాయలని వివరించారు. వీటిని చెన్నైలోని ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
English summary
The Nokia CEO Stephen Elop blames the iPhone maker Apple for the birth of Android operating system, which has become the world's favourite mobile OS, dumping both Apple iOS and Symbian.
Story first published: Friday, June 10, 2011, 16:44 [IST]