కూల్డ్రింక్లో విషం కలిపి ప్రియుడిని చంపిన ప్రియురాలి బంధువులు

దానికి స్రవంతి తల్లిదండ్రులు అమ్మాయి చదువు తర్వాత పెళ్లి చేద్దామని చెప్పారు. అయితే ఆ తర్వాత స్రవంతికి ప్రసాద్ అనే మరో యువకుడితో పెళ్లి చేశారు. అయితే తన ప్రేమను మరిచిపోని కిరణ్ స్రవంతికి ఫోన్లు చేయడం ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న ప్రసాద్ సోదరుడు శ్రీనాథ్ గురువారం కిరణ్ను తీవ్రంగా కొట్టాడు. అయితే గ్రామస్తులు సర్ది చెప్పడంతో శ్రీనాథ్ వెళ్లి పోయినప్పటికీ తిరిగి శుక్రవారం వచ్చి కిరణ్ను పక్కనే ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లి బలవంతంగా స్ప్రైట్ బాటిల్లో పురుగుల మందు కలిపి తాగించాడు. గమనించిన గ్రామస్తులు కిరణ్ను హాస్పిటల్ తరలించేలోగా మృతి చెందాడు. నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications