పుట్టపర్తిలో రతన్ టాటా: ట్రస్టు సభ్యులపై మాజీ మంత్రి నాగిరెడ్డి ధ్వజం

కాగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మరణంలోని మిస్టరీ ఏమిటో చెప్పాలని మాజీ మంత్రి నాగిరెడ్డి సత్యసాయి ట్రస్టు సభ్యులను డిమాండ్ చేశారు. యజుర్వేద మందిరంలో ఏం జరుగుతుందో రాష్ట్రంలోని ప్రజలందరికీ, బాబా భక్తులందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ట్రస్టు సభ్యులపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రస్టు ఆస్తులను మీడియా ముందు లెక్కించాలని ఆయన అన్నారు. ప్రశాంతి నిలయం విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా బాబా ఆస్తులలో సౌదీ రాజులు సమర్పించిన భారీ కానుకలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్, ఇరాక్, సౌదీకి చెందిన బాబా భక్తులు సమర్పించిన కానుకలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications