పుట్టపర్తిలో రతన్ టాటా: ట్రస్టు సభ్యులపై మాజీ మంత్రి నాగిరెడ్డి ధ్వజం

కాగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మరణంలోని మిస్టరీ ఏమిటో చెప్పాలని మాజీ మంత్రి నాగిరెడ్డి సత్యసాయి ట్రస్టు సభ్యులను డిమాండ్ చేశారు. యజుర్వేద మందిరంలో ఏం జరుగుతుందో రాష్ట్రంలోని ప్రజలందరికీ, బాబా భక్తులందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ట్రస్టు సభ్యులపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రస్టు ఆస్తులను మీడియా ముందు లెక్కించాలని ఆయన అన్నారు. ప్రశాంతి నిలయం విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా బాబా ఆస్తులలో సౌదీ రాజులు సమర్పించిన భారీ కానుకలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్, ఇరాక్, సౌదీకి చెందిన బాబా భక్తులు సమర్పించిన కానుకలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications