లారీ - ఆటో ఢీ: ఇద్దరు మృతి, మరో ప్రమాదంలో మహిళ మృతి

మహిళ మృతి చెందడంతో పారిశుద్య కార్మికులు మృతి చెందిన మహిళకు, గాయపడ్డ మహిళకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. కాగా మరో ఘటనలో ఓ ఆటోను బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. సూరాయపాలెంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ముందు వెళుతున్న ఆటోను వెనుక నుండి వచ్చిన బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications