మందకృష్ణకు ఒయు జెఎసి నేత పిడమర్తి రవి కౌంటర్

తెలంగాణ ఉద్యమంలో కుల ప్రస్తావన తేవడం సరి కాదని ఆయన అన్నారు. కులాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర రాజీనామా నర్సింహ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దామోదర రాజనర్సింహనే ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ కూడా వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి నిలదీస్తామని ఆయన చెప్పారు. విద్యార్థులను రెచ్చగొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఒయు జెఎసి మరో నేత కిశోర్ అన్నారు. ఈ నెల 11వ తేదీన విశ్వవిద్యాలయంలో వేలాది మంది విద్యార్థులు దీక్ష చేపడతారని ఆయన చెప్పారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications