సత్యసాయి యజుర్మందిరంలో నేలమాళిగలు!

రెండో రోజు కొనసాగుతున్న ఆస్తుల లెక్కింపులో భారీగా బంగారం, వెండి నగలు ఉన్నట్లు ఆయన తెలిపారు. యజుర్మందిరంలోని గ్రీన్ రూంలో భారీగా నగదు, వెండి, బంగారు ఆభరణాలు ఉండి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం వరకు పూర్ణచంద్ర హాలులో తనిఖీలు పూర్తవుతాయని చెప్పారు. కాగా తనిఖీల్లో ఐదుగురు తహసీల్దార్లు పాల్గొన్నారు.
More From
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications