ఉద్యమ సమయంలోనూ క్రేజ్ తగ్గని ఉస్మానియా

అయితే మెడికల్లో టాప్ 20లోని పదహారు మంది విద్యార్థులు ఉస్మానియా మెడికల్ కళాశాలలోనే జాయిన్ అయ్యారు. విజయవాడకు చెందిన మెడికల్ టాప్ ర్యాంకర్ హిమజ సైతం ఉస్మానియాలో జాయిన్ అయింది. ఉస్మానియాలో ఫ్యాకల్టీ బావుంటుందన్న అభిప్రాయంతోనే వారు ఉస్మానియాకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ బాగా అభివృద్ధి చెంది హాస్పిటల్స్ బాగా డెవలప్ అయిన నేపథ్యంలో ఉస్మానియాలో చదువుతేనే బావుంటుందని విద్యార్థులు భావిస్తున్నారు. కాగా ఉస్మానియా తర్వాత ఆంధ్రా మెడికల్ విశ్వవిద్యాలయానికి విద్యార్థులు ప్రాధాన్యత ఇస్తున్నారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications