విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిచ్చుకు చిదంబరం, మొయిలీ కారణం: యనమల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yanamala Ramakrishnudu
విజయవాడ: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చుపెట్టింది కేంద్రమంత్రులు చిదంబరం, వీరప్ప మొయిలు అని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. అభివృద్ధిలో ముందుకు దూసుకుని వెళుతున్న రాష్ట్రంలో చిచ్చు పెట్టడం వల్లనే ఆశాంతి నెలకొందని అన్నారు. డిసెంబర్‌ 9నాటి ప్రకటనకు అందరం బాధ్యులమేనంటూ కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ చేసిన ప్రకటన కాంగ్రెస్‌ ఘోర తప్పిదానికి నిదర్శనమన్నారు.

గతంలోకూడా తెలంగాణ, ఆంధ్ర ఉద్యమాలు జరిగాయని అప్పడు రాష్ట్రాన్ని విభజించబోమని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్పష్టంగా ప్రకటించారని అన్నారు. అలాగే ఇప్పుడు కూడా కేంద్రం ధైర్యంగా ముందుకు వచ్చి స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.

English summary
Telugudesam Party senior leader Yanamala Ramakrishnudu blamed union minister Chidambaram for telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X