ఎపి భవన్ వద్ద తెలంగాణవాదుల ధర్నా, ఉద్రిక్తత

ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ ఎక్కడైనా పోరులో ప్రాణాలు తీసిన సంఘటనలు ఉన్నాయి. కానీ తెలంగాణ పోరులో మా విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన చెందారు. తెలంగాణ కోసం యువకులు ఎవరూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ఆయన కోరారు. యాదిరెడ్డి మృతదేహాన్ని ఎపి భవన్కు తీసుకు రాక పోవడం శోచనీయం అన్నారు. హరీష్ రావు, ఈటెల మాట్లాడుతూ కమిషనర్ను వెంటనే విధుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎపి భవన్ కమిషనర్ తీరుపై రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం అన్నారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications