జన్ లోక్పాల్ బిల్లుకు 85 శాతం మంది ఓటు

కపిల్ సిబాల్ నియోజకవర్గంలోని ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయంపై ఓ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఇన్షియేటివ్ కేంద్రాలను తెరిచింది. అంతేకాకుండా ప్రతి ఇంట్లో ఫారాలను వదిలిపెట్టి, వాటిని నింపిన తర్వాత తిరిగి జమ చేసింది. కంప్యూటర్ల ద్వారా వాటి వివరాలను క్రోడీకరించారు. అమరావతి, నాగపూర్, వార్ధా, మంబై ఫలితాలను కూడా వెల్లడించారు. బెంగుళూర్, చెన్నై ఫలితాలను రేపు వెల్లడిస్తారు.












Click it and Unblock the Notifications