సమైక్యాంధ్రకే జగన్: శ్రీకాంత్ రెడ్డి ప్రకటనతో స్పష్టం

తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని చెప్పారు. సీమాంధ్ర ఉద్యమానికి తాను లీడర్నని భావిస్తున్నందు వల్లే లగడపాటి అలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణపై లగడపాటి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. తాము సమైక్యాంధ్ర కోసం ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశామని అన్నారు. జగన్పై రాజకీయ పార్టీలు కక్ష కట్టాయని అన్నారు.












Click it and Unblock the Notifications