నష్టాలతో స్టాక్ మార్కెట్, 26 వేలు దాటిన బంగారం

సెన్సెక్స్ రోజు రోజుకు నష్టాలతో ప్రారంభం అవుతుండగా బంగారం ధర అందనంత ఎత్తుకు చేరుకుంటుంది. సోమవారం 25వేలు దాటిన బంగారం, మంగళవారం నాటికి రూ.26,200 కావడం విశేషం. అయితే ఇన్వెస్టర్లు ఎక్కడ రక్షణ ఉంటే అక్కడ తమ డబ్బును ఇన్వెస్టు చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం కన్నా బంగారం, వెండి బెట్టర్ అని భావించడం వల్లే అందులో పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications