హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వండి: సుప్రీంకు వైయస్ జగన్
కాగా ఇటీవల సిబిఐ అధికారులు ప్రాథమిక నివేదిక సమర్పించిన అనంతరం హైకోర్టు జగన్ ఆస్తులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించిన విషయం తెలిసిందే. జగన్ కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టి జగన్ కంపెనీలలోకి నిధులు ఎలా వచ్చాయో పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందని తీర్పు చెప్పింది. ఎమ్మార్ లోనూ అక్రమాలు జరిగాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఎమ్మార్ పైనా క్రిమినల్ కేసు పెట్టి పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.
Comments
ys jagan supreme court high court emaar cbi probe hyderabad వైయస్ జగన్ సుప్రీం కోర్టు హైకోర్టు ఎమ్మార్ సిబిఐ దర్యాఫ్తు హైదరాబాద్
English summary
YSRC party president YS Jaganmohan Reddy went to Supreme Court today on High Court judgement on his properties.
Story first published: Tuesday, August 16, 2011, 15:41 [IST]