అనిల్ మృతిపై తొలగని అనుమానాలు, మళ్లీ పోస్టుమార్టం

ఆరు నెలల క్రితం అనిల్ రెడ్డి మృతి చెందారు. ఇతను తన ప్రియురాలు ఇంట్లో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబం వారు ప్రియురాలిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ వైద్యుల నివేదికలో అనిల్ రెడ్డి తలకు గాయాలు ఉన్నాయని తేలింది. రెండోసారి పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా వైద్యుల నివేదికలో గాయాలు లేనట్లుగా తేలింది. అనిల్ రెడ్డి మృతి సహజమైనదే అని రెండోసారి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లారు.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications