వైయస్ జగన్ ఆస్తులపై ఎర్రన్నాయుడు కెవియట్

ఈ నేపథ్యంలో ఎర్రన్నాయుడు జగన్ సుప్రీం కోర్టుకు వచ్చిన నేపథ్యంలో తమను ఇంప్లీడ్ చేయాలని ఆయన కెవియట్ దాఖలు చేశారు. ఇటీవల జగన్ ఆస్తులపై హైకోర్టు సిబిఐని ప్రాథమిక దర్యాఫ్తునకు ఆదేశించిన సమయంలోనూ జగన్ సుప్రీం కోర్టుకు వెళతారనే ఉద్దేశ్యంతో టిడిపి కెవియట్ దాఖలు చేసింది. అయితే అప్పుడు కెవియట్ అవసరం లేకుండానే జగన్కు సుప్రీం కోర్టులో చుక్కెదురయింది. కెవియట్ దాఖలు చేయడం ద్వారా జగన్ ఆస్తులపై విచారణ జరుగుతున్న సమయంలో కెవియట్ దాఖలు చేసిన వారికి కోర్టు సమాచారం అందించి వారిని కేసులో ఇంప్లీడ్ చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications