స్పీకరు కంటే నాకే ఎక్కువ అనుభవం: నాగం
తెలంగాణ అంశంపై మంత్రి జానారెడ్డిలో మార్పు ఎందుకు వచ్చిందని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ వేరుగా ప్రశ్నించారు. జానారెడ్డిలో చైతన్యం లోపించిందా లేక ప్రజల్లోనా అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సమైక్య రాష్ట్రం ఇక కొనసాగదు అన్నారు.
Comments
nagam janardhan reddy nadendla manohar telangana assembly hyderabad నాగం జనార్దన్ రెడ్డి నాదెండ్ల మనోహర్ తెలంగాణ అసెంబ్లీ హైదరాబాద్
English summary
TDP suspended MLA Nagam Janardhan Reddy accused that he is more experienced to speaker Nadendla Manohar.
Story first published: Wednesday, August 17, 2011, 16:49 [IST]