మళ్లీ థర్డ్ ఫ్రంట్ పాత్ర, ఢిల్లీలో చంద్రబాబు ఫోకస్

అవినీతిపై పోరాటం కొనసాగుతుందని సమావేశానంతరం ప్రకాష్ కారత్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అవినీతిపై మాట్లాడితే ప్రభుత్వం నోరు నొక్కుతోందని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తొమ్మిది పార్టీలు ఈ నెల 26వ తేదీన ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు. ఈ నెల 23వ తేదీన దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన బిల్లును వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అవినీతిపై పార్లమెంటులో తమ వాదనలు వినిపించినా లాభం లేకపోవడంతో ఆందోళనలకు దిగుతున్నట్లు ఆయన తెలిపారు. తాము మొదటి నుంచి అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాటం సాగించామని ఆయన గుర్తు చేశారు.
More From
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications