రామోజీపై సాక్ష్యాలున్నాయి: జగన్ వర్గ ఎమ్మెల్యేలు

ఒక సామాన్యుడు వేసిన కేసులో చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకున్నారని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సిబిఐ విచారణపై చంద్రబాబు స్టే మాత్రమే తెచ్చుకున్నారని, అది ముగిసిపోలేదని ఆయన అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జగన్పై సిబిఐ దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు, రామోజీ రావు కుమ్మక్కయి జగన్ను వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయి జగన్పై కక్ష సాధిస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా జగన్ ఆస్తులపై అత్యంత వేగంగా దాడులు చేయడమే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పడానికి నిదర్శనమని శానససభ్యురాలు కొండా సురేఖ అన్నారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్లో చంద్రబాబుకు, మంత్రులకు స్థలాలు ఉన్నాయని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో చంద్రబాబును, వైయస్సార్ మంత్రి వర్గ సభ్యులను కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ కుట్ర కారణంగా కేసులు వేయడం వల్లనే స్టే కోసం జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జగన్ వ్యాపార దక్షత వల్లనే చాలా మంది పెట్టుబడులు పెట్టారని, జగన్పై కేసుల విషయంలో న్యాయవ్యవస్థపై కూడా అనుమానాలు కలుగుతున్నాయని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అవసరమైనప్పుడు తాము రాజీనామాలు చేస్తామని శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి చెప్పారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications