వైయస్ జగన్కు వైయస్ కవర్, కాంగ్రెసుపై నిందలు

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెసు పార్టీ పథకం ప్రకారం కుట్ర పన్నుతోందని గురువారంనాటి సిబిఐ పత్రికా ప్రకటనే సాక్షిగా స్పష్టమైందని సాక్షి వ్యాఖ్యానించింది. వైయస్ కుటుంబాన్ని కూడా అప్రతిష్టపాలు చేసేందుకు వ్యూహం ప్రకారమే ఎమ్మెల్యే శంకరరావును ఆయుధంగా పార్టీ వాడుకున్న వైనాన్ని తాజా పరిణామాలు మరోసారి ధ్రువీకరిస్తున్నాయని విమర్శించింది. వైయస్ హయాంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటికీ మంత్రివర్గం మొత్తానిదీ సమష్టి బాధ్యతన్న వాస్తవాన్ని పక్కదారి పట్టించేందుకు కొంత కాలంగా రకరకాలుగా ప్రయత్నిస్తున్న కాంగ్రెసు, తాజాగా సిబిఐని కూడా ఆయుధంగా వాడుకుంటోందని వ్యాఖ్యానించింది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications