వైయస్ జగన్కు వైయస్ కవర్, కాంగ్రెసుపై నిందలు

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెసు పార్టీ పథకం ప్రకారం కుట్ర పన్నుతోందని గురువారంనాటి సిబిఐ పత్రికా ప్రకటనే సాక్షిగా స్పష్టమైందని సాక్షి వ్యాఖ్యానించింది. వైయస్ కుటుంబాన్ని కూడా అప్రతిష్టపాలు చేసేందుకు వ్యూహం ప్రకారమే ఎమ్మెల్యే శంకరరావును ఆయుధంగా పార్టీ వాడుకున్న వైనాన్ని తాజా పరిణామాలు మరోసారి ధ్రువీకరిస్తున్నాయని విమర్శించింది. వైయస్ హయాంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటికీ మంత్రివర్గం మొత్తానిదీ సమష్టి బాధ్యతన్న వాస్తవాన్ని పక్కదారి పట్టించేందుకు కొంత కాలంగా రకరకాలుగా ప్రయత్నిస్తున్న కాంగ్రెసు, తాజాగా సిబిఐని కూడా ఆయుధంగా వాడుకుంటోందని వ్యాఖ్యానించింది.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications