అనంత పద్మనాభస్వామి ఆరోగదిపై హైకోర్టుకు

ఆరో నేలమాళిగను తెరవకూడదా తెరవాలా అన్న అంశంపై ఇటీవల దేవాలయ సంబంధీకులు దైవప్రశ్నం నిర్వహించారు. ఇది నాలుగు రోజుల పాటు నిర్వహించారు. దైవప్రశ్నంలో ఆరో నేలమాళిగను తెరవకూడదని, తెరిస్తే అరిష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. సంపద బహిర్గతం కావడంపై దేవుడు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. నాగబంధం ఉన్న ఆరో గది ఎంతో చైతన్యపూరితమైనదని అది తెరిస్తే అరిష్టాలు జరుగుతుందని దైవప్రశ్నంలో తేలింది. అయితే సుప్రీం కోర్టు బృందం మాత్రం తెరవడానికే నిర్ణయించింది. దీంతో దేవాలయ సంబంధీకులు హైకోర్టును ఆశ్రయించారు. ఆరోగది తెరిస్తే నష్టం ఉంటుందని చెబుతూ వారు హైకోర్టును ఆశ్రయించారు. మరి సుప్రీం కోర్టు బృందం నిర్ణయంపై హైకోర్టు ఏం తీర్పు చెప్పనుందో చూడాలి.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications