జగన్ వర్గం ఎమ్మెల్యేలపై కిరణ్, బొత్స మధ్య విభేదాలు

బొత్స వ్యూహంలో భాగంగానే ప్రభుత్వ విప్ కొండ్రు మురళి స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిసి రాజీనామాలను ఆమోదించాలని కోరారు. తాము ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని భేటీ అనంతరం మురళి చెప్పారు. జగన్ వర్గం శాసనసభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసుకు అనుకూలంగా ఏ మాత్రం ఫలితం వచ్చినా తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు రావడానికి వీలుంటుందని బొత్స ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఉప ఎన్నికలకు విముఖంగా ఉన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా అంత మంచి పరిస్థితిలో లేదు. ఉప ఎన్నికల్లో ప్రజలకు కొత్తగా హామీలు ఇవ్వడానికి అది సహకరించడం లేదు. దాంతో సాధ్యమైనంత వరకు రాజీనామాలను ఆమోదించకుండా జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులను సామబేధదానదండోపాయాల ద్వారా తమ వైపు తిప్పుకోవడం మంచిదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. వీరిరువురి మధ్య విభేదాలు జగన్ వర్గం శాసనసభ్యులకు కొంత ఊరటనిస్తోంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications