వైయస్పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

మెసెంజర్ ద్వారా వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు పార్టీకి రాజీనామా చేస్తూ మెసెంజర్ ద్వారా లేఖలు పంపిస్తే ఎలా ఆమోదించేదని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడవద్దని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తాను అధిష్టానానికి ఏ విధమైన లేఖ రాయలేదని ఆయన స్పష్టం చేశారు. ఒకటిరెండు రోజుల్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. చిరంజీవితో కలిసి తన జిల్లా పర్యటనలుంటాయని, ఆ వివరాలు రేపు వెల్లడిస్తానని ఆయన అన్నారు.
పార్టీ, ప్రభుత్వం పట్ల బాధ్యత పెరిగేలా తన తూర్పు గోదావరి జిల్లా పర్యటన సాగిందని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తల మధ్య అక్కడక్కకడా సమన్వయ లోపం కనిపించిందని ఆయన అన్నారు. కార్యకర్తల్లో మనోధైర్యం నింపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలతో కాంగ్రెసు కార్యకర్తల సమన్వయం సాధించాల్సి ఉందని ఆయన చెప్పారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications