వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలకు చిరంజీవి సూచన

కాంగ్రెసులో తన స్థానమేమిటో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. తాను పదవులకు ఆశపడడం లేదని ఆయన చెప్పారు. కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయానికి వచ్చే నెలలో జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే తన జన్మదినం నాటికి తన 150వ సినిమా ప్రజల ముందుకు వస్తుందని ఆయన అన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని తాను వినాయకుడిని కోరినట్లు ఆయన తెలిపారు. రైతులకు మేలు జరగాలని వేడుకున్నట్లు ఆయన చెప్పారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications