చెప్పులతో కాణిపాకం ఆలయంలోకి గల్లా అరుణకుమారి

వినాయక చవితి సందర్భంగా ఆమె గురువారం ఉదయం వరసిద్ధి వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆమె వెంట తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి చైర్మన్ కనమూరి బాపిరాజు, దేవాదాయ కమిషనర్ బలరామయ్య, ఇతర ఆలయ అధికారులు ఉన్నారు. ఆలయ సంప్రదాయాన్ని మంత్రి మంట గలిపారని భక్తులు మండిపడ్డారు.తాను కావాలని చేయలేదని, ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లనే చెప్పులు వేసుకోవాల్సి వచ్చిందని గల్లా అరుణకుమారి అన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని వివాదం చేయవద్దని ఆమె మీడియాను వేడుకున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications