మొబైల్లో ఎక్కువ సమయం సోషల్నెట్ వర్కింగ్ వెబ్సైట్సే పైనే

హ్యాండ్సెట్లకు సంబంధించి బ్రాండ్, స్క్రీన్ రిజల్యూషన్, కెమెరా తర్వాత ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవాటికే కస్టమర్లు ప్రాధాన్యమిస్తున్నట్లు తాజా సర్వేలో తేలిందన్నారు. వెబ్సైట్ బ్రౌజింగ్లో యాహూ తొలిస్థానం ఆక్రమించగా, ఫేస్బుక్, జీమెయిల్, గూగుల్, ఆర్కుట్, ట్విట్టర్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సర్వే ప్రకారం ఇంటర్నెట్ ఎక్స్పీరియన్స్లో 82 శాతం మంది కస్టమర్లు నోకియా పేరును సిఫార్సు చేశారని జస్మీత్ తెలిపారు. మార్కెట్ వాటా పెంచుకునేందుకు జీపీఆర్ఎస్ సౌకర్యం ఉన్న మరిన్ని మోడళ్లను మార్కెట్లోకి తేనున్నట్టు వెల్లడించారు. భారత్లో సుమారు 1.18 కోట్లమంది వినియోగదారులు మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు.












Click it and Unblock the Notifications