మొబైల్లో ఎక్కువ సమయం సోషల్నెట్ వర్కింగ్ వెబ్సైట్సే పైనే

హ్యాండ్సెట్లకు సంబంధించి బ్రాండ్, స్క్రీన్ రిజల్యూషన్, కెమెరా తర్వాత ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవాటికే కస్టమర్లు ప్రాధాన్యమిస్తున్నట్లు తాజా సర్వేలో తేలిందన్నారు. వెబ్సైట్ బ్రౌజింగ్లో యాహూ తొలిస్థానం ఆక్రమించగా, ఫేస్బుక్, జీమెయిల్, గూగుల్, ఆర్కుట్, ట్విట్టర్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సర్వే ప్రకారం ఇంటర్నెట్ ఎక్స్పీరియన్స్లో 82 శాతం మంది కస్టమర్లు నోకియా పేరును సిఫార్సు చేశారని జస్మీత్ తెలిపారు. మార్కెట్ వాటా పెంచుకునేందుకు జీపీఆర్ఎస్ సౌకర్యం ఉన్న మరిన్ని మోడళ్లను మార్కెట్లోకి తేనున్నట్టు వెల్లడించారు. భారత్లో సుమారు 1.18 కోట్లమంది వినియోగదారులు మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications