అప్పుడు అప్పులు ఇప్పుడు ఆస్తులు: కెసిఆర్పై వేం

రాజ్యాంగ సంక్షోభం కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేద్దామని చెబితే టిఆర్ఎస్ ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో దురుద్దేశ్యంతోనే టిడిపిపై టిఆర్ఎస్ విమర్శలు చేస్తోందన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై లేఖ ఇస్తే కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రకటిస్తానని హామీ ఇస్తే లేఖ రాసిస్తారన్నారు. తెలంగాణకు తెలుగుదేశం పార్టీయే అడ్డంకి అనే ముద్ర వేసేందుకు టిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందన్నారు. కానీ ప్రజలకు నిజా నిజాలు తెలుసన్నారు.












Click it and Unblock the Notifications