వైయస్ జగన్ ఇచ్చిన నోట్ను చదవలేదు: ఫరూఖ్

సిబిఐ దాడుల గురించి జగన్ తనకు చెప్పలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు తనను ఎలా వేధిస్తోందనే విషయంపై జగన్ తనతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. జగన్ ఇచ్చిన మెమొరాండం చదివిన తర్వాత ఏమైనా మాట్లాడుతానని ఆయన అన్నారు. రాజ్యాంగ సంస్థలను దుర్వ్యినియోగం జరుగుతోందనే విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ను శంకించలేమని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆయన విసుగు చెందినట్లు కనిపించారు.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications