Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైయస్ జగన్ ఇచ్చిన నోట్‌ను చదవలేదు: ఫరూఖ్

Farooq Abdullah
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తనకు ఇచ్చిన మెమొంరాండాన్ని ఇంకా తను చదవలేదని కేంద్ర మంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా చెప్పారు. వైయస్ జగన్ మంగళవారం ఉదయం ఫరూఖ్ అబ్దుల్లాను కలిశారు. ఈ భేటీ తర్వాత ఫరూఖ్ అబ్దుల్లా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ జగన్ ఇచ్చిన మెమొరాండంలో చాలా పేజీలు ఉన్నాయని, తాను ఇంకా చదవాల్సి ఉందని ఆయన అన్నారు. వేధింపులపై సమాధానం చెప్పాల్సింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు.

సిబిఐ దాడుల గురించి జగన్ తనకు చెప్పలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు తనను ఎలా వేధిస్తోందనే విషయంపై జగన్ తనతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. జగన్ ఇచ్చిన మెమొరాండం చదివిన తర్వాత ఏమైనా మాట్లాడుతానని ఆయన అన్నారు. రాజ్యాంగ సంస్థలను దుర్వ్యినియోగం జరుగుతోందనే విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను శంకించలేమని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆయన విసుగు చెందినట్లు కనిపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+