వైయస్ జగన్ వర్గానికి ఫోన్ ట్యాపింగ్ బెడద?

తమ వ్యూహాలను పసిగట్టడానికి ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్కు ఆదేశించినట్లు జగన్ వర్గం శాసనసభ్యులు ఆరోపిస్తున్నారు. జగన్ వైపు వెళ్లిన కొంత మంది శాసనసభ్యులు వెనక్కి వస్తారనే ప్రచారాన్ని కాంగ్రెసు వర్గాలు ఒక వైపు ప్రచారంలో పెట్టగా, తమ వైపు మరింత శాసనసభ్యులు వస్తారని జగన్ వర్గానికి చెందిన నాయకులు చెబుతున్నారు. ఎటు నుంచి ఎటు శాసనసభ్యులు వెళ్తారు, జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుల్లో ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారు అనే విషయాలను పసిగట్టడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కారణంగానే జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి విశాఖపట్నం నుంచి విమానంలో హైదరాబాదు వచ్చి జగన్ను కలిసి మళ్లీ విమానంలో వెళ్లిపోయారు. ఏ విషయమైనా సరే, ముఖాముఖి మాట్లాడుకోవడమే మంచిదని, ఫోన్లో మాట్లాడకూడదని జగన్ వర్గం ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications