వైయస్ జగన్పై ఆయన ఎమ్మెల్యేలకు నమ్మకం లేకేనా?

జగన్ అవినీతికి పాల్పడలేదనుకుంటే రాష్ట్రానికి మంచి పాలన అందించి పేదలకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన వైయస్ తనయుడు జగన్పై కాంగ్రెసు అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తుందని వారు రాజీనామాలు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా వైయస్ పైన కేసులు కొత్త కాదని అలాంటప్పుడు జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడమేమిటని తెలుగుదేశం పార్టీ అప్పుడే ప్రశ్నించింది. వైయస్సార్సీ పార్టీ నేతలు అంబటి రాంబాబు తదితరులు కూడా అవినీతి జరిగితే అందులో మంత్రివర్గం పాత్ర ఉంటుందని, సిబిఐ దర్యాఫ్తు కాంగ్రెసు కుట్ర అని మాత్రమే అంటున్నారని కానీ జగన్పై అవినీతి ఆరోపణలు మాత్రం గట్టిగా ఖండించక పోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications