మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిందెలో ఇరుక్కొని 3 గంటలు చిన్నారి నరక యాతన

By Srinivas
|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఓ మూడేళ్ల చిన్నారి మూడు గంటల పాటు నరకయాతన అనుభవించిన సంఘటన మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి మండలం తార్నికల్ గ్రామంలో మూడేళ్ల చిన్నారి బిందె పక్కన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ అందులో ఇరుక్కు పోయింది. ఇరుక్కున్న తర్వాత గమనించిన తల్లిదండ్రులు అందులో నుండి తీయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు.

సుమారు మూడు గంటల పాటు తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు చిన్నారని బిందెలో నుండి తీసేందుకు ప్రయత్నించారు. మరోవైపు తీయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో చిన్నారి బాధను తట్టుకోలేక గిలగిల కొట్టుకుంది. సుమారు మూడు గంటల పాటు వారు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేక పోవటంతో ఓ వెల్డింగ్ దుకాణం అతనిని తీసుకు వచ్చి బెందెను కోసి ఆ చిన్నారిని తీశారు.

English summary
A child stucked in a vessle today at Tarnikal of Mahabub Nagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X