గాలి భూముల్లో ఎర్రజెండాలు పాతిన స్థానికులు
గాలి జనార్దన్ రెడ్డి దాదాపు 70 ఎకరాల భూమిని కొనుగోలు చేసి తన భార్య పేరు మీద రిజిష్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ భూముల్లోని పది ఎకరాల్లో ప్రస్తుతం మామిడి తోటలు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. గతంలో తమ వద్ద తక్కువ ధరకు గాలి జనార్దన్ రెడ్డి భూములను తీసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
English summary
Locals with the support of CPI and CPM seized Gali Janardhan Reddy's lands in Kurnool district.
Story first published: Tuesday, September 13, 2011, 14:24 [IST]