గాలి భూముల్లో ఎర్రజెండాలు పాతిన స్థానికులు

గాలి జనార్దన్ రెడ్డి దాదాపు 70 ఎకరాల భూమిని కొనుగోలు చేసి తన భార్య పేరు మీద రిజిష్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ భూముల్లోని పది ఎకరాల్లో ప్రస్తుతం మామిడి తోటలు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. గతంలో తమ వద్ద తక్కువ ధరకు గాలి జనార్దన్ రెడ్డి భూములను తీసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications