రఘువీరాకు సమ్మె దెబ్బ, కలెక్టర్ల కోసం నిరీక్షణ

చాలాసేపటి తర్వాత పలువురు కలెక్టర్లు లైన్లోకి వచ్చారట. అయితే రఘువీరా నిరీక్షణ వెనుక ఉద్యోగుల సమ్మెతో పాటు అధికారుల నిర్లిప్తత కూడా ఉందని తెలుస్తోంది. కాగా సచివాలయంలో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు నిరసనకు దిగారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ హైదరాబాదులో శాంతి ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు పాఠశాలలు, సినిమా హాళ్లు స్వచ్చంధంగా బంద్లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications