పదో తరగతి చదువుతున్న స్నేహితురాళ్ల ఆత్మహత్య!

తమకు పరీక్షలలో మార్కులు తక్కువగా వచ్చినందుకు వీరు చాలా బాధపడినట్లుగా తెలుస్తోంది. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. వారిని చూస్తే ఆత్మహత్యగానే కనిపిస్తోన్నప్పటికీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో కారణాలు తెలియరాలేదు. కాగా మహబూబ్ నగర్ జిల్లాలో ఓ కసాయి తండ్రి నెల రోజుల బాలుడికి విషమిచ్చి చంపిన సంఘటన చోటు చేసుకుంది. బాలుడిని తండ్రే చంపాడని తెలిసిన గ్రామస్తులు నిందితుడిని చితకబాదారు.












Click it and Unblock the Notifications