జగన్కు మరో షాక్, కిరణ్ కుమార్ వెంట ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యే మారుమాట్లాడకుండా కార్యక్రమాల్లో సీఎం వెంటే ఉంటూ, ఆయన వాహనంలోనే ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం సీఎం ఎస్పీ కార్యాలయంలో సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో భేటీ అయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి నానితో పాటు, జగన్ వర్గానికి చెందిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు కూడా హాజరయ్యారు. తమ నియోజకవర్గాల్లో సమస్యలను ఏకరువు పెట్టారు. వారి మాటలను ముఖ్యమంత్రి ఓపిగ్గా విన్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications