శామ్పిట్రోడా, మూర్తి ఆధ్వర్యంలో 'రీసర్జెంట్ బెంగాల్'

వామపక్షం ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీరంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఐటీ శాఖ మంత్రి ఆరోపించారు. ప్రపంచస్థాయి ఐటీ మౌలిక సదుపాయాలను ఈ రంగంలోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం దేశంలోనే ఐటీ రంగంలో అగ్ర స్థానంలో ఉండేందుకు కృషి చేస్తుందన్నారు. రాష్ట్రప్రభుత్వం హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగాలను అభివృద్ధి చేస్తుందని దీనికి కోర్ గ్రూపు సూచనలు సలహాలు ఇస్తుందన్నారు. ఈ ప్రాజెక్టును 'రీసర్జెంట్ బెంగాల్' అని నామకరణం చేశామని చెప్పారు. ఈ కమిటీ మీటింగ్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. నాస్కామ్ చీఫ్ కిరణ్ కార్నిక్ కూడా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications