ఆ స్క్రిప్ట్ ప్రభుత్వానిదే, వెయిట్ చెయ్యాలి: శంకర్ రావు

అక్టోబరు నెలలో తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. కాంగ్రెసు పార్టీతోనే తెలంగాణ సాధ్యమన్నారు. కొన్ని జిల్లాల్లో వ్యాట్ పేరిట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు, తన పేరు చెప్పి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు తెలుస్తోందని ఆయన అన్నారు. గురుదక్షిణ పేరుట వసూళ్లకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని అది సరికాదన్నారు. ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వవద్దని ఆయన సూచించారు. తనకు భద్రత కల్పించడంపై డిజిపికి స్ర్కిప్ట్ ఇచ్చి చదివించింది ప్రభుత్వమే అన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications