పొన్నాల ఇంటిముందు చావుడప్పు, జానా ఘెరావ్

మహబూబ్ నగర్లో పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ని తెలంగాణవాదులు అడ్డుకున్నారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ కోసం రాజీనామా చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని పలు ఊళ్లలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. సింగరేణి కార్మికుల అరెస్టును నిరసిస్తూ ఖమ్మం, వరంగల్, నల్గొండ తదితర జిల్లాల్లో జెఏసి కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. రాస్తారోకో చేశారు.
మంత్రి జానారెడ్డిని నల్గొండ జిల్లా చౌటుప్పల్లో తెలంగాణవాదులు ఘెరావ్ చేశారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసుల సహాయంతో ఆయన బయట పడ్డారు. సమ్మెకు మద్దతుగా ఆసుపత్రులలో వైద్యులు, నర్సులు భోజన విరామ సమయంలో తమ ఆందోళన వ్యక్తం చేశారు.
More From
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications