రఘువీరాపై చెప్పులు, రోడ్డు పైనే మంత్రి బైఠాయింపు

ఆయన కాన్వాయ్పై ఆందోళనకారులు చెప్పులు విసిరారు. దీంతో కాంగ్రెసు, టిడిపి, వైయస్సార్సీ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలుగజేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం మంత్రి రఘువీరా రెడ్డి రోడ్డుపై బైఠాయించడం కొసమెరుపు.












Click it and Unblock the Notifications