తెలంగాణ సమ్మె, నరసింహన్తో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

విధులకు హాజరవుతున్న ఉద్యోగులకు మాత్రమే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి ఈ నెల 29వ తేదీననే వేతనాలు చెల్లిస్తారు. కాగా, రెండు రోజుల పాటు రైలో రోకో, ఆటో బంద్ కార్యక్రమాలు జరగనున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి రైల్ రోకో జరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది.
కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నారు. కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపవద్దని పరోక్షంగా చెబుతూ వాస్తవాలతో కూడిన నివేదికను పంపాలని వారు కోరారు. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డికి, తెలంగాణ పార్లమెంటు సభ్యులకు మధ్య గురువారం రాత్రి మాటల యుద్ధం చోటు చేసుకుంది. తమ పార్టీ నాయకుల నుంచే ఒత్తిడి పెరుగుతుండడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications