తెలంగాణ సమ్మె, నరసింహన్తో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

విధులకు హాజరవుతున్న ఉద్యోగులకు మాత్రమే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి ఈ నెల 29వ తేదీననే వేతనాలు చెల్లిస్తారు. కాగా, రెండు రోజుల పాటు రైలో రోకో, ఆటో బంద్ కార్యక్రమాలు జరగనున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి రైల్ రోకో జరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది.
కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నారు. కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపవద్దని పరోక్షంగా చెబుతూ వాస్తవాలతో కూడిన నివేదికను పంపాలని వారు కోరారు. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డికి, తెలంగాణ పార్లమెంటు సభ్యులకు మధ్య గురువారం రాత్రి మాటల యుద్ధం చోటు చేసుకుంది. తమ పార్టీ నాయకుల నుంచే ఒత్తిడి పెరుగుతుండడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications