ముఖ్యమంత్రిపై మరోసారి ఎగిరిపడ్డ శంకర్ రావు

కీలక నిర్ణయాలను తీసుకునే సమయంలో మంత్రులను సంప్రదించాల్సి ఉంటుందన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి సైతం ఆ విషయం తెలియదన్నారు. ఈ అంశాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకు వెళ్లేందుకు లేఖ రాసినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. మల్కాజిగిరి శాసనసభ్యుడు సర్వే సత్యనారాయణ ఏం సేవ చేశారని ఆయన ప్రశ్నించారు. కాగా ముఖ్యమంత్రి రూ.1 కిలో బియ్యం ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు కూడా తెలియకుండా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో శ్రీధర్ బాబు అలగడం మరో మంత్రి రఘువీరా రెడ్డి ఆయనను బుజ్జగించడం కూడా జరిగింది.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications