ఐటిని తాకిన తెలంగాణ సెగ, ఎమ్మెల్యే మంచిరెడ్డి అరెస్టు

కాగా శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డితో సహా పలువురు ఆందోళనకారులు ఎన్జీవోస్ కాలనీ వెళుతున్న రెండు ఆర్టీసి బస్సులను వనస్థలిపురం వద్ద అడ్డుకున్నారు. పలువురు ఆందోళనకారులు రెండు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి విషమిస్తున్నట్లుగా కనిపించడంతో పోలీసులు కిషన్ రెడ్డిని అరెస్టు చేసి మీర్ పేట పోలీసు స్టేషన్కు తరలించారు. కాగా తెలంగాణవ్యాప్తంగా సకల జనుల సమ్మెకు మద్దతుగా పలు చోట్ల పరిశ్రమలు మూత పడ్డాయి.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications