రాయల తెలంగాణ ఒప్పుకోం: సిపిఐ నేత నారాయణ

అవినీతి ఆరోపణలపై మంత్రులను విచారించకుండా శంకర్ రావును బర్తరఫ్ చేయడం శోచనీయమన్నారు. ఆయనను బర్తరఫ్ చేయడమంటే అవినీతిని భూస్థాపితం చేయడమేనన్నారు. మంత్రులు నిత్యం గవర్నర్ నరసింహన్ చుట్టూ తిరగడం అప్రజాస్వామికం అన్నారు. వారు గవర్నర్ చుట్టూ తిరగడం మాని విచారణ ఎదుర్కోవాల్నారు. గవర్నర్ కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications