చేరవేస్తున్నందునే సెక్యూరిటీ వద్దన్నా: శంకర్ రావు

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన తన జీతంలోని యాభై వేల రూపాయలతో దుప్పట్లు కొని బన్సీలాల్ పేటలోని సేవాశ్రమంలో వికలాంగులకు పంపిణీ చేశారు. వృద్ధులు, అనాధలు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు గతంలో తాను చెప్పినట్లుగా ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పారు. కాగా ఇటీవల డిజిపి దినేష్ రెడ్డికి లేఖ రాస్తూ తనకు అదనపు సెక్యూరిటీ వద్దని అందుకు కారణం త్వరలో చెబుతానని లేఖ రాసిన విషయం తెలిసిందే.
More From
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications