వైయస్సార్ చాపర్ క్రాష్, అధికారులపై చర్యలకు రెడీ

ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా ఉన్న (ఎటిసి)గా పనిచేసిన లక్ష్మణ రావుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పౌరవిమాన యానాల డైరెక్టర్ జనరల్కు కూడా లేఖ రాశారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన తర్వాత బ్రహ్మానంద రెడ్డి తన మాతృ సంస్థ రైల్వే శాఖకు వెళ్లిపోయారు. ఆయన ఇప్పుడు కోల్కత్తాలో పనిచేస్తున్నారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంపై సిబిఐ రెండు నెలల క్రితం నివేదిక సమర్పించింది. వైయస్సార్ పర్యటనకు చేసిన ఏర్పాట్లలో పలు అవకతవకలు జరిగినట్లు సిబిఐ తెలిపింది.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications