తెలంగాణ వచ్చే దాకా సమ్మె కొనసాగుతుంది: కోదండరామ్

రేపు ఆదివారం రెండు బృందాలు సింగరేణి బొగ్గు గనులకు వెళ్తాయని ఆయన చెప్పారు. ఈ నెల 11వ తేదీన మహాధర్నా ఉంటుందని ఆయన అన్నారు. హైదరాబాదులోని విద్యా సంస్థలను మూసేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్ రోకో కార్యక్రమం తర్వాత 15వ తర్వాత మళ్లీ సమీక్షించుకుంటామని ఆయన చెప్పారు. ఈ నెల 11వ తేదీ నుంచి జ్యుడిషియల్ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగుతున్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని అణచేయడానికి ప్రయత్నిస్తే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు జెఎసి స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించారు. సకల జనుల సమ్మె వేడి కేంద్రానికి తాకిందని, ఢిల్లీ వేడెక్కిందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై ఈగ వాలినా సహించబోనని ఆయన అన్నారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications