తెలంగాణ వచ్చే దాకా సమ్మె కొనసాగుతుంది: కోదండరామ్

రేపు ఆదివారం రెండు బృందాలు సింగరేణి బొగ్గు గనులకు వెళ్తాయని ఆయన చెప్పారు. ఈ నెల 11వ తేదీన మహాధర్నా ఉంటుందని ఆయన అన్నారు. హైదరాబాదులోని విద్యా సంస్థలను మూసేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్ రోకో కార్యక్రమం తర్వాత 15వ తర్వాత మళ్లీ సమీక్షించుకుంటామని ఆయన చెప్పారు. ఈ నెల 11వ తేదీ నుంచి జ్యుడిషియల్ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగుతున్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని అణచేయడానికి ప్రయత్నిస్తే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు జెఎసి స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించారు. సకల జనుల సమ్మె వేడి కేంద్రానికి తాకిందని, ఢిల్లీ వేడెక్కిందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై ఈగ వాలినా సహించబోనని ఆయన అన్నారు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications