సిఎంకు ఢిల్లీకి పిలుపు, తెలంగాణపై కోర్ కమిటీ భేటీ

కాగా, నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ కాంగ్రెసు శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఆజాద్ నుంచి పిలుపు వచ్చింది. ప్రణబ్ నేతృత్వంలోని మినీ కోర్ కమిటీ ఆయన అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన మినీ కోర్ కమిటీ ముందు హాజరవుతారని అంటున్నారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై అభిప్రాయం వెల్లడించడానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు ప్రతినిధిగా గతంలో పాల్గొన్న విషయం తెలిసిందే.
కాంగ్రెసు తెలంగాణ నేతలు కూడా కోర్ కమిటీ సమావేశానికి ముందు మినీ కోర్ కమిటీ సమావేశం ముందు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తమ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications