సిఎంకు ఢిల్లీకి పిలుపు, తెలంగాణపై కోర్ కమిటీ భేటీ

కాగా, నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ కాంగ్రెసు శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఆజాద్ నుంచి పిలుపు వచ్చింది. ప్రణబ్ నేతృత్వంలోని మినీ కోర్ కమిటీ ఆయన అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన మినీ కోర్ కమిటీ ముందు హాజరవుతారని అంటున్నారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై అభిప్రాయం వెల్లడించడానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు ప్రతినిధిగా గతంలో పాల్గొన్న విషయం తెలిసిందే.
కాంగ్రెసు తెలంగాణ నేతలు కూడా కోర్ కమిటీ సమావేశానికి ముందు మినీ కోర్ కమిటీ సమావేశం ముందు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తమ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు.
More From
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications