తెలంగాణ ప్రకటన వస్తేనే సమ్మె విరమణ: స్వామి గౌడ్

తెలంగాణ వచ్చే వరకు సమ్మె విరమించేది లేదని దేవీప్రసాద్ అన్నారు. ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని తాము కోరినట్లు శ్రీనివాస గౌడ్ చెప్పారు. తెలంగాణపై కేంద్రం చేత సానుకూల ప్రకటన చేయించాలని తాము మంత్రులను కోరినట్లు స్వామిగౌడ్ చెప్పారు. కేంద్రంతో సానుకూల ప్రకటన చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వోద్యోగుల మూడు డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఆ డిమాండ్లపై ముఖ్యమంత్రితో మాట్లాడుతామని మంత్రి దానం నాగేందర్ చెప్పారు. చర్చల్లో పురోగతి కనిపించిందని ఆయన అన్నారు. సానుకూల వాతావరణంలోనే తెలంగాణ ఉద్యోగులతో చర్చలు జరిగాయని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉందని తాము చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై త్వరలో సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications