వైయస్ జగన్కు నోటీసులు ఇవ్వండి: సిబిఐ కోర్టు

మరోవైపు పోలవరం టెండర్లు రద్దు చేయాలంటూ హైకోర్టులో వేసిన పిల్ కూడా శనివారానికి వాయిదా పడింది. టెండర్ ఎవరు దక్కించుకున్నారన్న విషయాన్ని అందులో పోటీదార్లందరికి తెలియజేస్తారా లేదా అన్న సమాచారం చెప్పాలని హైకోర్టు ఎజిని ఆదేశించింది. ఇందులో ప్రభుత్వం అనుసరించే విధానం వివరించాలని, ఈ సమాచారమంతా శనివారం కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కాగా పోలవరం టెండర్లు ష్యూ కంపెనీకి రావడంపై సోమా, సిజిజిసి కంపెనీలో కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications